కరోనాతో కోరుట్ల వాసి దుబాయ్‌లో మృతి
రోనా పాజిటివ్‌గా తేలి చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన ఒకరు దుబాయ్‌లో చనిపోయారు. మృతుడు (48) కోరుట్ల వాసి. చాలా రోజుల క్రితం ఉపాధి వెతుక్కొంటూ దుబాయ్‌ వెళ్లిన ఈయన.. దుబాయ్‌లోని జెబలాలి కంపెనీలో పనిచేస్తున్నాడు. గత నెల 27వ తేదీన ఆరోగ్య సమస్యలతో దవాఖానకు వెళ్లగా.. కరోనా పాజిటివ్‌గా నివేదిక…
హ‌జ్ యాత్ర వాయిదా వేసుకోండి : సౌదీ ఆరేబియా
హ‌జ్ యాత్ర‌లో పాల్గొనే ముస్లిం యాత్రికుల‌కు సౌదీ ఆరేబియా కొత్త ఆదేశాలు జారీ చేసింది.  యాత్ర చేయాల‌నుకునేవారు ప్ర‌స్తుతం త‌మ బుకింగ్ ప్ర‌ణాళిక‌ల‌ను వాయిదా వేసుకోవాల‌ని కోరింది.  క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు ఆ దేశం పేర్కొన్న‌ది. యాజ్ యాత్రికుల భ‌ద్ర‌త త‌మ‌కు ముఖ్య‌మ‌ని, వైర‌స్…
మరో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా మరో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో ఈ ఇద్దరు రెసిడెంట్‌ డాక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరికి ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన ఇద్దరిలో ఒకరేమో కోవిద్‌-19 యూనిట్‌లో పని చేస్తున్నా…
ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు
కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. సభ సజావుగా జరగకుండా ఆటంకం కలిగిస్తున్న ఈ ఏడుగురిపై స్పీకర్‌ ఓంబిర్లా చర్యలు తీసుకున్నారు. సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఈ ఏడుగురు ఎంపీలను ప్రస్తుత సెషన్ నుంచి స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ అయిన ఎంపీల్లో గౌరవ్‌ గోగోయ్‌, టీఎన్‌ ప్రతాపన్‌, డీ…
‘ఉరి’కి కొత్తతేదీ!
నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలుచేసేందుకు కొత్త తేదీని ఖరారు చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం స్థానిక కోర్టును కోరింది. కేసులో చివరి దోషి పవన్‌కుమార్‌గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ తిరస్కరించిన నేపథ్యంలో బుధవారం ఈ మేరకు కోర్టులో పిటిషన్‌ దాఖలుచేసి…
ఔషధరంగ గమ్యస్థానం
ఔషధరంగంలో పరిశోధనలు, జీవవైవిధ్య సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధిలో దేశానికే హైదరాబాద్‌ గమ్యస్థానంగా ఉన్నదని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి పీయూష్‌గోయల్‌ ప్రశంసించారు. ఔషధరంగ పరిశ్రమలకు పన్నుల రాయితీల విషయంలో త్వరలో జాతీయస్థాయిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. జాతీయస్థాయిలో ఫార్మ…