పటాకులు పేలి ఇద్దరు బాలురు మృతి
రాష్ట్రంలోని ధెంకనల్ జిల్లాలో తుముసింగా పోలీస్స్టేషన్ పరిధిలోని సోగర్ గ్రామంలో విషాదం సంఘటన చోటు చేసుకంది. ఇంట్లో నలుగురు పిల్లలు ఆడుకుంటుండగా పటాకులు పేలి నలుగురు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడిన పిల్లలను రక్షించి సమీ…